ల్యాండ్ పూలింగ్ బాధిత రైతులు
గ్రేటర్ కమిషనర్తో వాగ్వాదం
అక్షరశక్తి, వరంగల్ : వరంగల్ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ వివాదం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది.
సోమవారం వరంగల్ కార్పొరేషన్లో ల్యాండ్ పూలింగ్ బాధిత రైతులు ఆందోళనకు దిగారు. గ్రీవెన్స్ లో కమిషనర్ ప్రావీణ్యతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం వద్ద పైసలు లేకుంటే రైతులంతా బిచ్చం ఎత్తైనా...