అక్షరశక్తి హనుమకొండ: ఈరోజు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో పదోన్నతి పొంది న ఉపాధ్యాయులతో రాష్ట్రవ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి హనుమకొండ జిల్లా నుండి 4 57మంది ఉపాధ్యాయులు పది బస్సులలో వెళ్లరు. కాగా బస్సులను అడిషనల్ జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్ రెడ్డి జెండా ఊపి...