అక్షరశక్తి, జనగాం: జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజనీయర్ గా విధులు నిర్వహిస్తున్న మాలోత్ హుస్సేన్ నాయక్ 20వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. కుంభం ఎల్లయ్య అనే రైతు 33 కేవీ లైన్ షిఫ్టింగ్ కొరకు 16 లక్షల డిడి కట్టినాడు. అప్పడి నుంచి రెండు నెలలు...
అక్షరశక్తి, నెక్కొండ: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...