అక్షరశక్తి, పర్వతగిరి: కల్లేడ వనిత అచ్యుతపాయ్ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్ధిని జీవంజి దీప్తి ప్యారిస్ లో జరిగే పారా ఒలింపిక్స్ లో బాలికల విభాగంలో 400 మీ.ల పరుగు పందెంలో పాల్గొనబోతున్న సందర్భంగా కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు మరియు అధ్యాపక బృందం జీవంజి దీప్తి విజయం సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని...
అక్షరశక్తి, నెక్కొండ: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...