Thursday, September 19, 2024

kakathiya university

ఫ్లాష్…ఫ్లాష్.. : హైకోర్టును ఆశ్రయించిన 9 మంది….

ఈరోజు విచారణకు రానున్న కేసు.... కేయూ భూకబ్జా కేసులపై హైటెన్షన్.... అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : కేయూ అధ్యాపక సంఘం, విద్యార్థి సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కేయూ భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంట్లో భాగంగా ఇటీవల రెవెన్యూ మరియు ల్యాండ్...

పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి

అక్ష‌ర‌శక్తి కేయూ: కాకతీయ యూనివర్సిటీలో వివిధ విభాగాలలో రెగ్యులర్ బడ్జెట్ సాంక్షన్ అగైనెస్ట్ వెకెంట్ పోస్టులలో 16 పిరియళ్ల వర్క్ లోడ్ తో పని చేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకు ప్రమోషన్ ఇచ్చి కాంట్రాక్ట్ అధ్యాపకులుగా కన్వర్షన్ చేయాలని పార్ట్ టైం అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వై రాంబాబు, జనరల్ సెక్రెటరీ డాక్టర్...

కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి నియామకంపై విచారణకు ఆదేశాలు

*మల్లారెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్ నియామకం చెల్లదని ఫిర్యాదు *అక్రమంగా ఉద్యోగంలో చేరిన మల్లారెడ్డి నీ రిజిస్ట్రార్ పదవీ నుండి తొలగించాలని డిమాండ్ అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: కాకతీయ యూనివర్సిటీ ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రో. మళ్ళా రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్ నియామకంపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శికి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నత కార్యదర్శి...

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...
- Advertisement -spot_img