అక్షరశక్తి హనుమకొండ:కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే, కుడా చైర్మన్ వెంకటరామిరెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణలతో కలిసి జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులను నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలో...