అక్షర శక్తి కాశీబుగ్గ: వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ ధర్మారం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్చధనం - పచ్చధనం కార్యక్రమాన్ని ప్రారంభించి అవగాహన ర్యాలీ నిర్వహించిన స్థానిక కార్పొరేటర్ సుంకరి. మనీషా శివకుమార్. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ప్రశాంత్, వార్డ్ ఆఫీసర్ మల్లికార్జున్, జిల్లా...