అక్షరశక్తి, హసన్ పర్తి : మహిళల పట్ల కేటీఆర్ అభ్యంతరకరంగా మాట్లాడినందుకు హసన్ పర్తి మండల కేంద్రంలో లోని బస్టాండ్ కుడలి వద్ద ధర్నా చేసి కేటీఆర్ దిష్టి బొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా హసన్ పర్తి మహిళా మండల అధ్యక్షురాలు జోరిక పూల మాట్లాడుతూ... కేటీఆర్ వెంటనే మహిళలకు...
అక్షరశక్తి, నెక్కొండ: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...