ఈరోజు విచారణకు రానున్న కేసు....
కేయూ భూకబ్జా కేసులపై హైటెన్షన్....
అక్షరశక్తి, కేయూ క్యాంపస్ : కేయూ అధ్యాపక సంఘం, విద్యార్థి సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కేయూ భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంట్లో భాగంగా ఇటీవల రెవెన్యూ మరియు ల్యాండ్...