అక్షరశక్తి, కమలాపూర్ : హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో శుక్రవారం పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంబాబు ఆదేశాల మేరకు పల్లె డాక్టర్ రోహిత్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. మొత్తం 83 మంది పాల్గొనగా 37 మందికి డెంగ్యూ, మలేరియా పరీక్షలు చేయగా నెగిటివ్ గా వచ్చినట్లు నిర్ధారించడం జరిగిందన్నారు....