Thursday, September 19, 2024

mepa

మానవత్వం చాటుకున్న మెపా

అక్షరశక్తి, కమలాపూర్ : కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన మౌటం రాజేష్ ఇటీవల చేపల వేటకు వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న మెపా రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్, కార్యవర్గ సభ్యులు బాధిత కుటుంబానికి సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియా ద్వారా ఆర్థిక సహాయాన్ని కోరారు. ఎంతోమంది...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img