అక్షరశక్తి, కమలాపూర్ : కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన మౌటం రాజేష్ ఇటీవల చేపల వేటకు వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న మెపా రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్, కార్యవర్గ సభ్యులు బాధిత కుటుంబానికి సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియా ద్వారా ఆర్థిక సహాయాన్ని కోరారు. ఎంతోమంది...