Thursday, September 19, 2024

minister seethakka

మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క

అక్ష‌ర‌శ‌క్తి, మహబూబాబాద్: ఈరోజు నెల్లికుదుర్ మండల కేంద్రంలోని రావిరాల గ్రామంలో విస్తృతంగా వరద బాధితులను పరామర్శిస్తూ పర్యటించిన మంత్రివర్యుల దనసరి సీతక్క. జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఆస్తినష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులు సమన్యాయం చేసి సహాయక చర్యల్లో పాల్గొనే విధంగా...

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...
- Advertisement -spot_img