అక్షరశక్తి డెస్క్: ఐఎఏస్ సాధించాలనే ఉన్నత లక్ష్యంతో ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్న ముగ్గురు ఆశావహులు అకాల మృత్యువుకు లోను కావడం పట్ల భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన తాన్యా సోని, నవీన్ దల్వై న్ (కేరళ),...