అక్షరశక్తి, కొత్త గూడ: ఎదుళ్లపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి ఇటీవల పదోన్నతులు, బదిలీలో వెళ్లిన ఉపాధ్యాయులు డబ్బగట్ల శ్రీదేవి, మల్కం వీరస్వామి, మద్దెల సూరయ్య, ఈసాల లక్ష్మయ్య, శ్రీలత, మేడ సుజాతలు 12 వెలు రూపాయల విలువ గల సౌండ్ సిస్టం పాఠశాలకు ప్రధానం చేశారు. అలాగే పాఠశాలలో 10వ తరగతి...