Thursday, September 19, 2024

Pembarti

నాగారం, పెంబర్తిలో పారిశుధ్య ప‌నులు

అక్షర శక్తి,హ‌సన్ పర్తి: పల్లెల రూపురేఖలు మార్చేలా స్వచ్ఛదనం, పచ్చదనం అనే ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై విజయవంతం చేయాలని హ‌సన్ పర్తి ఎంపీవో కట్ల కర్ణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హ‌సన్ పర్తి మండలం నాగారం,పెంబర్తిలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img