సొంతంగా పార్టీ పెడుతున్నట్లు ప్రకటన
జన్ సురాజ్గా నామకరణం
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ భవితవ్యానికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో కొత్త రాజకీయపార్టీ పెట్టబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. పార్టీ పేరును జన్ సురాజ్గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. అంతేగాక సొంత రాష్ట్రం...