Thursday, September 19, 2024

The problems of journalists in the agency area should be resolved.

ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి..

అక్షర శక్తి గూడూరు: ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టియుడ‌బ్ల్యాజె (ఐజెయు) గూడూరు మండల అధ్యక్షులు గుర్రపు యాకాంబ్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గూడూరు టియుడ‌బ్ల్యాజె (ఐజెయు) మండల కమిటీ ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తొలిత తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం నుంచి...

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...
- Advertisement -spot_img