Sunday, September 8, 2024

treb

టీఎస్‌పీఎస్సీ తరహాలో గురుకుల కొలువులకు ఓటీఆర్‌.. నేటి నుంచే అమలు

గురుకుల విద్యాలయాల్లో బోధన పోస్టుల భర్తీకి నియామక బోర్డు (ట్రిబ్‌) నేటినుంచి (బుధవారం) వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) విధానాన్ని అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఓటీఆర్‌ నమోదు ద్వారా వచ్చే నంబర్‌తో నోటిఫికేషన్లవారీగా అర్హత కలిగిన పోస్టులకు నేరుగా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తున్నది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురుకులాల్లో 9,231 పోస్టుల...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img