అక్షరశక్తి భద్రాద్రికొత్తగుడేం: కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు రాష్ట్రం లో ఉన్న జలాశయాలు, నదులు, వాగులు, చెరువులు, అన్నీ కుడా నిండుకుండలాగా మారాయి. పలు జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు కుడా ఇచ్చారు. ఇదే క్రమంలో భద్రాద్రికొత్తగుడేం జిల్లా కు ఎగువన కురిసిన వానల వలన రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశరు. భద్రాచలంలొ గోదావరి నదిలో 48 అడుగులకు పెరిగిన నీటి మట్టం… దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేసారు.