అక్షరశక్తి, శాయంపేట : హన్మకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శాయంపేట మండలం మందారిపేట వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఎనిమిది మంది తీవ్ర గాయాలతో వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. చనిపోయిన వారిలో...