తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మంగళవారం మంత్రివర్గ సమావేశం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం, మంత్రులు చర్చించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను మరోసారి నిర్వహించాలని నిర్ణయించారు. అదేవిధంగా పలు పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చెన్నూరు ఎత్తిపోతల...
గ్రూప్ –1, గ్రూప్ –2 పరీక్షల్లో ఇంటర్వ్యూలు రద్దు
నేడో, రేపో ఉత్తర్వులు జారీ
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. త్వరలో భర్తీ చేయనున్న గ్రూప్ –1, గ్రూప్ –2తోపాటు ఇతర గెజిటెడ్ ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలను (మౌఖిక పరీక్ష) రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం...
నిరుపేద వ్యవసాయ కుటుంబం
చదువంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే..
తలకుబలమైన గాయమైనా కుంగిపోని ధైర్యం
స్వయంకృషి, పట్టుదల, దృఢసంకల్పం ఆమె సొంతం
నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గొల్లపల్లి దివ్య
మొదటి ప్రయత్నంలోనే ఎస్సై ఉద్యోగం
మడికొండలో మొదటి పోస్టింగ్..
అక్షరశక్తి, మడికొండ : ఉత్సాహంతో శ్రమించడం.. అలసటను ఆనందంగా అనుభవించడం.. ఇవి విజయాన్ని...
అక్షరశక్తి, నర్సంపేట: వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమతలేని ఎంతోమంది నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేటలో లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే పెద్ది సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేద వర్గాల ప్రజలు అనారోగ్య కారణాలతో వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేసుకుని...
అక్షరశక్తి, హైదరాబాద్ : దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తున్న తరుణంలో కొత్త వేరియంట్ ఎక్స్ఈ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ముంభైలో ఈ రకం కేసు బయటపడినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్లోనూ తొలి ఒమిక్రాన్ ఎక్స్ఈ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్ కంటే ఎక్స్ఈ అత్యంత...
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత మన్నవ బాలయ్య (94) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం యూసఫ్గూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1930 ఏప్రిల్ 9న గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైకుంఠపురములో జన్మించిన బాలయ్య.. 300లకు పైగా చిత్రాల్లో నటించారు. పలు సినిమాలకు దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా...
మందుబాబులకు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్లో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు నగరంలోని వైన్స్ను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.
శ్రీరామ నవమి పండుగ...
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు మన్నవ బాలయ్య (94) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం యూసఫ్గూడలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1930 ఏప్రిల్ 9న గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైకుంఠపురములో జన్మించిన బాలయ్య.. 300లకు పైగా చిత్రాల్లో నటించారు....