Monday, September 16, 2024

వార్త‌లు

నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌

గ్రూప్ –1, గ్రూప్ –2 ప‌రీక్ష‌ల్లో ఇంట‌ర్వ్యూలు ర‌ద్దు నేడో, రేపో ఉత్త‌ర్వులు జారీ నిరుద్యోగులకు తెలంగాణ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. త్వరలో భర్తీ చేయనున్న గ్రూప్ –1, గ్రూప్ –2తోపాటు ఇత‌ర గెజిటెడ్‌ ఉద్యోగాల భ‌ర్తీలో ఇంటర్వ్యూల‌ను (మౌఖిక పరీక్ష) ర‌ద్దు చేయాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్ర‌భుత్వం...

స‌ర్కార్ బ‌డి.. నాలుగు కొలువులు

నిరుపేద వ్య‌వ‌సాయ కుటుంబం చ‌దువంతా ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌ల్లోనే.. త‌ల‌కుబ‌ల‌మైన గాయమైనా కుంగిపోని ధైర్యం స్వ‌యంకృషి, ప‌ట్టుద‌ల‌, దృఢ‌సంక‌ల్పం ఆమె సొంతం నాలుగు ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించిన గొల్ల‌ప‌ల్లి దివ్య‌ మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఎస్సై ఉద్యోగం మ‌డికొండ‌లో మొద‌టి పోస్టింగ్‌.. అక్ష‌ర‌శ‌క్తి, మ‌డికొండ : ఉత్సాహంతో శ్ర‌మించ‌డం.. అల‌స‌ట‌ను ఆనందంగా అనుభ‌వించ‌డం.. ఇవి విజ‌యాన్ని...

నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్

  అక్షరశక్తి, నర్సంపేట: వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమతలేని ఎంతోమంది నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారింద‌ని న‌ర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. న‌ర్సంపేట‌లో ల‌బ్ధిదారుల‌కు శ‌నివారం ఎమ్మెల్యే పెద్ది సీఎంఆర్ఎఫ్ చెక్కుల‌ను అంద‌జేశారు. ఈసంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేద వర్గాల ప్రజలు అనారోగ్య కారణాలతో వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేసుకుని...

భార‌త్‌లో ఎక్స్ఈ వేరియంట్ క‌ల‌క‌లం

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి క్ర‌మంగా అదుపులోకి వ‌స్తున్న త‌రుణంలో కొత్త వేరియంట్ ఎక్స్ఈ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఇటీవ‌ల ముంభైలో ఈ ర‌కం కేసు బ‌య‌ట‌ప‌డిన‌ట్లు వార్త‌లొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజ‌రాత్‌లోనూ తొలి ఒమిక్రాన్ ఎక్స్ఈ కేసు న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఒమిక్రాన్‌ కంటే ఎక్స్ఈ అత్యంత...

బాల‌య్య మృతిపై బాల‌కృష్ణ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

ప్రముఖ సీనియర్‌ నటుడు, నిర్మాత మ‌న్న‌వ బాలయ్య (94) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం యూసఫ్‌గూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1930 ఏప్రిల్ 9న గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైకుంఠపురములో జన్మించిన బాల‌య్య‌.. 300ల‌కు పైగా చిత్రాల్లో న‌టించారు. ప‌లు సినిమాల‌కు ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా, ర‌చ‌యిత‌గా...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్‌.. రెండు రోజులు మ‌ద్యం దుకాణాలు బంద్

  మందుబాబుల‌కు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్‌లో రెండు రోజులపాటు మ‌ద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు న‌గ‌రంలోని వైన్స్‌ను మూసివేయాల‌ని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు త‌ప్ప‌వ‌ని వారు హెచ్చరించారు. శ్రీరామ నవమి పండుగ...

టాలివుడ్‌లో విషాదం… అనారోగ్యంతో సీనియ‌ర్ న‌టుడి క‌న్నుమూత‌

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్‌ నటుడు మ‌న్న‌వ బాలయ్య (94) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం యూసఫ్‌గూడలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1930 ఏప్రిల్ 9న గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైకుంఠపురములో జన్మించిన బాల‌య్య‌.. 300ల‌కు పైగా చిత్రాల్లో న‌టించారు....

శంక‌రా.. మార‌వా..!

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్‌ ప్ర‌తినిధి : మ‌హ‌బూబాబాద్ ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్ వ‌రుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవ‌ల హోలీ వేడుక‌ల సంద‌ర్భంగా బ‌హిరంగంగా అనుచ‌రుల‌కు మ‌ద్యం తాగించి తీవ్ర విమ‌ర్శ‌ల‌పాలయ్యారు. తాజాగా.. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో మానుకోట జిల్లా కేంద్రంలో గురువారం నిర్వ‌హించిన రైతు నిర‌స‌న దీక్ష‌లో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన‌ తీరు గులాబీపార్టీలో దుమారం రేపుతోంది. భార‌త...

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు మ‌హిళా కూలీల దుర్మ‌ర‌ణం

అక్ష‌ర‌శ‌క్తి, శాయంపేట : హన్మకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శాయంపేట మండలం మందారిపేట వద్ద శుక్ర‌వారం ఉద‌యం జ‌రిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో న‌లుగురు మ‌హిళా కూలీలు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఎనిమిది మంది తీవ్ర గాయాల‌తో వ‌రంగ‌ల్ ఎంజీఎం ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంద‌రి ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంది. చనిపోయిన వారిలో...
- Advertisement -spot_img

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...