మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
అక్షరశక్తి, జనగామ, ఏప్రిల్ 05: బాబూ జగ్జీవన్ రామ్115 వ జయంతి సందర్భంగా జనగామలో ఆయన విగ్రహానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో...