సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు
అక్షరశక్తి, హనుమకొండ: భవిష్యత్లోనూ టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తాం... కానీ అది టీఆర్ఎస్ చేతిలోనే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హన్మకొండలోపి పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై టీఆర్ఎస్ ఇలాగే పోరాటం చేస్తేనే తమమద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ...
అక్షరశక్తి వరంగల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...