Thursday, September 19, 2024

eturunagaram

ఒక్కొక్క సీసీ కెమెరా 100మంది పోలీసులతో సమానం – ఏటూర్ నాగారం ఎస్సై తాజుద్దీన్

అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : ఒక్కొక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమ‌ని ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్ అన్నారు. ఏటూరునాగారం మండలంలోని ముల్లకట్ట రాంపూర్ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఆయ‌న ప‌ర్య‌టించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించారు....

చోరికి గురైన 11 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.

అక్ష‌ర‌శ‌క్తి ఏటూరు నాగారం: జిల్లాలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి మొబైల్ ఫోన్ల రికవరీ కోసం ములుగు జిల్లాలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగిందని ఏ ఎస్పీ శ్రీ శివమ్ ఉపాధ్యాయ ఐపిఎస్ అన్నారు. గత సంవత్సరం పోర్టల్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు ఫోన్ లను రికవరీ చేసి...

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...
- Advertisement -spot_img