హైదరాబాద్లోని కండ్లకోయలో గేట్వే ఐటీ పార్క్కు రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీ మంత్రి కేటీఆర్, కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డిలు గురువారం శుంకుస్థాపన చేశారు. Growth In Dispersion (GRID) policyలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేస్తోందని ఈ సందర్బంగా మంత్రులు పేర్కొన్నారు.
అక్షరశక్తి వరంగల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...