Thursday, September 19, 2024

indian latest news

ఆగ‌స్టు 10న వయనాడ్‌లో ప్రధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేరళ పర్యటన ఖరారైంది. ఇటీవలే భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి వయనాడ్‌ జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. సుమారు 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు....

బెంగాల్ మాజీ సీఎం బుద్ద‌దేవ్ భ‌ట్టాచార్య క‌న్నుమూత‌

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ద‌దేవ్ భ‌ట్టాచార్య గురువారం క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 80 ఏళ్లు. 2000 నుంచి 2011 వ‌ర‌కు 11 ఏళ్ల పాటు ఆయ‌న బెంగాల్ సీఎంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. తండ్రి బుద్ద‌దేవ్ మ‌ర‌ణించిన‌ట్లు కుమారుడు సుచేత‌న్ భ‌ట్టాచార్య ప్ర‌క‌టించారు. బెంగాల్‌కు ఆర‌వ సీఎంగా చేశారాయ‌న‌. బెంగాల్‌లో...

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...
- Advertisement -spot_img