అక్షరశక్తి, రేగొండ : వంట విషయంలో ప్రారంభమైన ఘర్షణ.. ఓ కార్మికుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో బుధ వారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో మేస్త్రీ పనిచేయడానికి రెండు నెలల కిందట బీహార్ రాష్ట్రానికి చెందిన ఏడుగురు...
అక్షరశక్తి వరంగల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...