అక్షరశక్తి, కాజీపేట : కాజీపేట రైల్వేలో ఈఎల్ఎస్(ఎలక్ట్రిక్ లోకో షెడ్)లో పని చేస్తూ సస్పెన్షన్కు గురైన పీ రవికుమార్ అనే ఉద్యోగి సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన పీ రవికుమార్ కాజీపేట రైల్వే ఈఎల్ఎస్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాజీపేట రైల్వే క్వార్టర్స్లోనే...
అక్షరశక్తి వరంగల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...