మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
అక్షరశక్తి, హన్మకొండ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే రోగులకు అత్యాధునిక వైద్య విధానం అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆస్పత్రిలోని క్యాజువాలిటీలో 3 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా...