అక్షరశక్తి, హన్మకొండ : కాకతీయ యూనివర్సిటీలో అధికారికంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొనడానికి హరితహోటల్కు వచ్చిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్లకు ప్రజా సంఘాల నుంచి నిరసన సెగ తగిలింది. ఇటీవల కేఎంసీ పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పలు...
అక్షరశక్తి వరంగల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...