ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్లో గెలిచి... ఈటల రాజేందర్కు చెక్ పెట్టాలన్న పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అందుకు తగ్గట్టు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే గెల్లు శ్రీనివాస్ యాదవ్కు టూరిజంశాఖ బాధ్యతలు అప్పగించి.. పాడి కౌశిక్ రెడ్డికి లైన్ క్లియర్ చేసింది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్గా...
అక్షరశక్తి వరంగల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...