అక్షరశక్తి, హన్మకొండ క్రైం : ములుగు జిల్లా ఏటూరునాగారం కమలాపురం రహదారి మధ్యలోని జీడీ వాగు వద్ద పోలీస్ వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏటూరునాగారం సెకండ్ ఎస్సై ఇందిరయ్య, డ్రైవర్ మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అక్షరశక్తి వరంగల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...