అక్షరశక్తి, హన్మకొండ క్రైం : ములుగు జిల్లా ఏటూరునాగారం కమలాపురం రహదారి మధ్యలోని జీడీ వాగు వద్ద పోలీస్ వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏటూరునాగారం సెకండ్ ఎస్సై ఇందిరయ్య, డ్రైవర్ మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.