అక్షరశక్తి, వెంకటాపూర్ : ములుగు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెంకటాపూర్ మండలంలోని బూర్గుపేట గ్రామంలో ఎస్ఐ తాజ్జోద్దీన్ వరద బాధితులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం వరద బాధితుల కుటుంబాలకు వంట సామగ్రితో పాటు దుస్తులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ తాజోద్దీన్ మాట్లాడుతూ.. వరద బాధితుల కుటుంబాలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అండగా...
అక్షరశక్తి వరంగల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...