Saturday, September 7, 2024

Odisha train accident

238కి చేరిన మృతుల సంఖ్య‌

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : ఒడిశాలో జ‌రిగిన రైలు ప్ర‌మాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 238మంది మ‌ర‌ణించిన‌ట్లు ఆ రాష్ట్ర చీఫ్ సెక్ర‌ట‌రీ ప్ర‌దీప్‌జేన తెలిపారు. సుమారు 900మంది గాయ‌ప‌డిన‌ట్లు వెల్ల‌డించారు. ఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.  

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img