Saturday, July 27, 2024

238కి చేరిన మృతుల సంఖ్య‌

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : ఒడిశాలో జ‌రిగిన రైలు ప్ర‌మాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 238మంది మ‌ర‌ణించిన‌ట్లు ఆ రాష్ట్ర చీఫ్ సెక్ర‌ట‌రీ ప్ర‌దీప్‌జేన తెలిపారు. సుమారు 900మంది గాయ‌ప‌డిన‌ట్లు వెల్ల‌డించారు. ఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img