అక్షరశక్తి, డెస్క్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేరళ పర్యటన ఖరారైంది. ఇటీవలే భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి వయనాడ్ జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. సుమారు 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు....
అక్షరశక్తి, వరంగల్ : వరంగల్ మహానగరంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ శనివారం పర్యటించారు.
వరంగల్ పర్యటన భాగంగా హెలికాఫ్టర్ లో మామూనూర్ హెలిపాడ్కు చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు సిక్తాపట్నాయక్, ప్రావీణ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధానమంత్రి మంత్రి నరేంద్రమోదీ 10.36గంటలకు...
- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి
- వరంగల్ నిట్లో బీటెక్ పూర్తి
- బెంగళూరు సీడాట్లో సైంటిస్టుగా ఉద్యోగం
- విద్యార్థి దశలోనే ఎన్ఎఫ్హెచ్సీ ఫౌండేషన్ ఏర్పాటు
-...