Sunday, September 8, 2024

school bus

స్కూల్ బ‌స్సు కింద‌పడి బాలుడి మృతి

అక్ష‌ర‌శ‌క్తి, భీమ‌దేవ‌ర‌ప‌ల్లి: హ‌న్మ‌కొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. స్కూల్ బస్ కింద పడి మూడేళ్ల‌ బాలుడు మృతి చెందాడు. ఈ ప్ర‌మాదం భీమదేవరపల్లి మండలం చంటయపల్లి గ్రామంలో మంగ‌ళ‌వారం ఉద‌యం జ‌రిగింది. స్థానికుల కథనం ప్రకారం.. చంటయపల్లికి చెందిన శరత్ - మమత దంప‌తుల రెండో కుమారుడు శివాన్ష్ తన అన్నయ్య...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img