Sunday, September 8, 2024

telangana rtc

ఆర్టీసీ బ‌స్సులో రూ.ల‌క్ష‌… డ్రైవ‌ర్ ఏం చేశాడంటే..

అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట రూర‌ల్ : న‌ర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవ‌ర్ త‌న నిజాయితీని చాటుకున్నారు. బ‌స్సులో ఓ ప్ర‌యాణికుడు మ‌రిచిపోయిన ల‌క్ష రూపాయ‌ల‌ను ఆర్టీసీ అధికారులకు అంద‌జేసి, తిరిగి స‌ద‌రు ప్ర‌యాణికుడికి అప్ప‌గించారు. ఈ సంద‌ర్భంగా డ్రైవ‌ర్ ఎండీ. రజాక్ ను నర్సంపేట డిపో మేనేజర్ కె. బాబునాయక్, ఉద్యోగులు శాలువా, పుష్పగుచ్ఛంతో...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img