హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలుచేసిన కాంగ్రెస పార్టీ
అక్షరశక్తి, హైదరాబాద్ : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ విద్యార్థి సంఘాలు, పార్టీ నేతల పోటాపోటీ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో.. మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బుధవారం కాంగ్రెస్ పార్టీ రాహుల్ పర్యటన...