Saturday, July 27, 2024

warangal mla nannapuneni narender

దూప‌కుంట‌లో డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల ప‌రిశీల‌న‌

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోని దూప‌కుంట‌లో నిర్మించిన డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌ను సోమవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, శాసనసభ్యులు నన్నపనేని నరేందర్, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, సంబంధిత శాఖల అధికారులు పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.

Latest News

ఘ‌నంగా సీత‌క్క కుమారుడి జ‌న్మ‌దిన వేడుక‌లు

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...
- Advertisement -spot_img