Saturday, July 27, 2024

దూప‌కుంట‌లో డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల ప‌రిశీల‌న‌

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోని దూప‌కుంట‌లో నిర్మించిన డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌ను సోమవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, శాసనసభ్యులు నన్నపనేని నరేందర్, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, సంబంధిత శాఖల అధికారులు పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img