అక్షరశక్తి, హన్మకొండ : పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరించే కాంగ్రెస్ నాయకులను రాహుల్ గాంధీ తీవ్రంగా హెచ్చరించారు. అలాంటి నాయకులు తమకు అవసరం లేదని, వారు టీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లొచ్చని స్ఫష్టంచేశారు. ఆ రెండు పార్టీలతో ఒప్పందం కుదుర్చుకున్న నాయకులు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లాలన్నారు. పార్టీకి నష్టం చేస్తే మాత్రం సహించేదిలేదని, నేతలు...
అక్షరశక్తి వరంగల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...