అక్షరశక్తి హన్మకొండ జిల్లా క్రైమ్ ; హన్మకొండలోని నక్కలగుట్టలో వైబ్రెంట్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఫస్టియర్ విద్యార్థిని ఏనుముల భవాని బుధవారం అర్ధ రాత్రి కాలేజీలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
విద్యార్థిని. గ్రామం కమలపూర్,మండలం ; మంగపేట, జిల్లా ; ములుగు విద్యార్థిని మృతదేహం ఎంజీఎం మార్చురీ లో ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాధా విద్యార్థిని కుటుంబ సభ్యులు బంధువులు ఎంజీఎం చేరుకొని దుఃఖసాగరంలో మునిగిపోయారు. కళాశాల వద్ద ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.