Saturday, May 18, 2024

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌

విధేయ‌త‌కు ప‌ట్టం!

వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా దొమ్మ‌టి సాంబ‌య్య ! ఉత్కంఠకు తెరదించ‌నున్న హైకమాండ్ రేపు లేదా ఈనెల 28న ఏఐసీసీ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న‌! సీఐ ఉద్యోగాన్ని వ‌దిలి రాజకీయాల్లోకి సాంబ‌న్న ఒడిదొడుకులు ఎదురైనా ఇర‌వై ఏండ్లుగా ప్ర‌జాక్షేత్రంలోనే.. ఉన్న‌త విద్యావంతుడిగా, సౌమ్యుడిగా పార్టీలో పేరు.. సీనియ‌ర్ నేత‌గా, సీఎం రేవంత్‌కు స‌న్నిహితుడిగా...

మావోయిస్టు పార్టీ టైల‌రింగ్ టీమ్‌ స‌భ్యురాలి లొంగుబాటు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : ప్రభుత్వ సరెండర్ కమ్-రిహాబిలిటేషన్ పాలసీలో భాగంగా సీపీఐ (మావోయిస్ట్) పార్టీ సభ్యురాలు షేక్ చాంద్‌బీ అలియాస్ జ్యోత‌క్క(62) మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ ఎదుట మంగ‌ళ‌వారం లొంగిపోయారు. బుధ‌రావుపేట ప‌రిధిలోని మనుబోతలగడ్డకు చెందిన షేక్‌ చాంద్‌బీ సీపీఐ(మావోయిస్ట్) పార్టీ సిద్ధాంతాలతో విభేదించి, జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసింద‌ని ఎస్పీ...

వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌లో బిగ్‌ట్విస్ట్‌..

ఎంపీ టికెట్ మ‌హిళ‌కే...? ఎంపీ ఆనంద్‌కుమార్ స‌తీమ‌ణి బొడ్డు సునీత‌కు ఛాన్స్‌? చివ‌రినిమిషంలో అనూహ్య ప‌రిణామాలు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న పార్టీ శ్రేణులు అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌ టికెట్ కేటాయింపు అంశం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్న స‌మీక‌ర‌ణాల‌తో ఆశావ‌హుల‌తోపాటు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అత్యంత ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు....

సీఎం రేవంత్‌రెడ్డిని క‌లిసిన ఎంపీ ప‌సునూరి

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ముంగిట బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస షాకులు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు బీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్‌, బీజేపీల‌లో చేరారు. తాజాగా, వ‌రంగ‌ల్ బీఆర్ఎస్ ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్ శుక్ర‌వారం ఉద‌యం సీఎం రేవంత్‌రెడ్డిని క‌లిసి, పుష్ప‌గుచ్ఛం అందించారు. ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌డం ఖాయ‌మ‌నే టాక్...

బీజేపీలోకి అరూరి రమేష్?

అక్షరశక్తి, వరంగల్: పార్లమెంటు ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడి బిజెపిలో చేరారు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పార్టీకి భారీ షాక్ తగులుతుంది వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు అత్యంత...

ఉత్తమ సేవలకు గుర్తింపు

అక్షరశక్తి , ములుగు: ఆసియాలోని అతిపెద్ద గిరిజన కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్క మహా జాతరలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న పలువురిని సర్కారు ప్రత్యేకంగా ప్రశంసించింది. ఈ మేరకు ఆదివారం జాతరలో మంత్రి సీతక్క ఉత్తములకు జ్ఞాపకాలు అందజేసింది ఈ కార్యక్రమంలో ఎన్టీవీ భక్తి టీవీ వనిత టీవీ తరపున విధులు నిర్వహించిన...

మార్నేని పార్టీ మారేనా..?

వేం న‌రేంద‌ర్‌రెడ్డిని క‌లిసిన డీసీసీబీ చైర్మ‌న్ ర‌వీంద‌ర్‌రావు అనుచ‌రులు, ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు కాంగ్రెస్ వైపు అడుగులు? ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో సుధీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం వివాదాల‌కు దూరంగా.. అన్నివ‌ర్గాల‌తో స‌త్సంబంధాలు తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర‌ అక్షర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా డీసీసీబీ చైర్మ‌న్ మార్నేని ర‌వీంద‌ర్‌రావు బీఆర్ఎస్‌ను...

మాన‌సిక శాంతి కోసం ఉచిత రాజ‌యోగ త‌ర‌గ‌తులు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : మాన‌సిక శాంతి కోసం ఉచిత రాజ‌యోగ త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్న‌ట్లు బ్ర‌హ్మ‌కుమారీల వ‌రంగ‌ల్ జోన్ ఇన్‌చార్జి బీకే స‌బిత, బీకే విమ‌ల‌, బీకే వైష్ణ‌వి, బీకే శ్రీల‌త‌, ములుగుశాఖ ఇన్‌చార్జి బీకే వ‌సంత ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. శారీర‌క‌, మాన‌సికోల్లాసానికి రాజ‌యోగ త‌ర‌గ‌తులు ఎంత‌గానో ఉప‌యోగ ప‌డుతాయ‌ని పేర్కొన్నారు. ఈమేర‌కు మేడారం...

గూడూరులో దారుణం

అంద‌రూ చూస్తుండ‌గానే త‌ల్లీకొడుకుల హ‌త్య‌ మంత్రాల నెపంతో రాడ్డుతో కొట్టిచంపిన నిందితుడు అక్ష‌ర‌శ‌క్తి, గూడూరు : మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాల నెపంతో తల్లి, కుమారుడిని ఓ వ్య‌క్తి దారుణంగా హత్య చేశాడు. ఈ విషాదకర ఘటన గూడూరు మండలం కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి... గూడూరు మండ‌లం బొల్లెప‌ల్లి...

ఉమ్మడి వరంగల్ తహశీల్దార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విశ్వప్రసాద్?

అక్షరశక్తి , వరంగల్: వరంగల్ జిల్లా తహశీల్దార్ అసోసియేషన్ అధ్యక్షులుగా నర్సంపేట తహశీల్దార్ విశ్వప్రసాద్ ఎన్నిక కానున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రెవెన్యూ లో మార్పులపై చర్చ జరుగుతున్నది..ఈ నేపథ్యంలో ఈ ఆదివారం హనుమకొండ...
- Advertisement -spot_img

Latest News

ప్ర‌చారంలో దూసుకుపోతున్న మంద న‌రేష్‌

  వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి.. ప‌లు విద్యార్థి, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తు.. ఉద్య‌మ‌కారుడిగా, సామాజిక సేవ‌కుడిగా గుర్తింపు ద‌శాబ్ధ‌కాలంగా విద్యారంగ స‌మ‌స్య‌ల‌పై రాజీలేని...