కరోనా మహమ్మారి రెచ్చిపోతోంది. బ్రెజిల్లో రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గత 24గంటల్లో 112,286 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 251 మంది కొవిడ్తో మరణించినట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 22,927,203కు చేరుకోగా 620,796 మంది కరోనాతో మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
అక్షరశక్తి వరంగల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...