Saturday, July 27, 2024

cm revanth reddy

ఎందుకీ వివ‌క్ష…?

అక్ష‌ర‌శ‌క్తి డెస్కు: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్, దేశ‌వ్యాప్తంగా చెర్చ‌నీయంశంగా మారింది. ద‌క్ష‌నాది రాష్ట్రాల పై కేంద్రం చిన్న చూపు చూస్తుంది అని తెలూస్తుంది. ద‌క్ష‌నాది రాష్ట్రాలుఅయిన తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌శ‌, క‌ర్ణాట‌క‌, ల‌కు బ‌డ్జెట్ లో తీవ్ర అన్యాయంజ‌రిగింది. పొరుగు దేశాల‌పైన చుపిన ప్రేమ‌లో స‌గం...

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం

అక్ష‌రశక్తి డెస్క్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ నిరసన వ్యక్తం చేశారు. “తెలంగాణ పట్ల పూర్తి వివక్షను ప్రదర్శించారు. కక్ష పూరితంగా వ్యవహరించారు. బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు. ఈ రకంగా కక్ష పూరితంగా వ్యవహరించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు” అని ఆందోళన వ్యక్తం చేశారు....

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిని క‌లిసిన-సీఎం

అక్ష‌ర‌శ‌క్తి హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను త్వ‌ర‌గా నిర‌వేర్చ‌డానికి త‌మ ముందు ఉన్న అన్ని అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూంది అనే చెప్పాలీ. అందులో బాగంగానే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హ‌ర్ధీప్ సింగ్ పూరీ ని కలుసుకున్నారు. తెలంగాణలో ప్రభుత్వం రాయితీపై...

తెలంగాణ స్కిల్ యూనివ‌ర్సిటీ కోర్సులు ఇవే..

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పబోయే “తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ”కి సంబంధించిన బిల్లును త్వరలో జరగబోయే శాసనసభ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యూనివర్సిటీ ముసాయిదాపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌తో కలిసి ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పుతున్న ఈ వర్సిటీ లాభాపేక్ష లేకుండా...

ఉజ్జ‌యినీ మ‌హంకాళి అమ్మ‌వారిని ద‌ర్శించున్న సీఎం

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్బంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రార్థించారు. ఈ వేడుక‌ల్లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అయ్యా సీఎం గారు.. శిక్షణకు పంపరా మమ్ములను..

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయం జరిగాలి ప్రభుత్వ ఆదేశాల మేరకు డీజిపి అలాగే బోర్డు చైర్మన్ పరిధిలో విచారణ కమిటీ నిర్వహించుకొని పీసీ అభ్యర్థులు అటేస్టేషన్ ఫారంలో పొందుపరిచిన వివరాలును పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా నిఘావిభాగం నుండి పంపబడిన అభ్యర్థుల వ్యక్తిగత విచారణ నివేదికలను...

సీఎం రేవంత్‌రెడ్డిని క‌లిసిన ఎంపీ ప‌సునూరి

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ముంగిట బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస షాకులు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు బీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్‌, బీజేపీల‌లో చేరారు. తాజాగా, వ‌రంగ‌ల్ బీఆర్ఎస్ ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్ శుక్ర‌వారం ఉద‌యం సీఎం రేవంత్‌రెడ్డిని క‌లిసి, పుష్ప‌గుచ్ఛం అందించారు. ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌డం ఖాయ‌మ‌నే టాక్...

ఇదేం పేషీ!

స‌చివాల‌యంలో కొలిక్కిరాని అధికారుల కేటాయింపు యాభై రోజులు గ‌డుస్తున్నా తాత్కాలిక పోస్టింగ్‌లే.. సిబ్బంది లేక‌పోవ‌డంతో పూర్తిస్థాయిలో ప‌నిచేయ‌ని వైనం అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరి 50 రోజులు గడుస్తోంది. ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచే పాల‌న‌లో స‌మూల మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. పాల‌నా సౌల‌భ్యం కోసం ఐఏఎస్‌, ఐపీఎస్‌ల...

Latest News

ఘ‌నంగా సీత‌క్క కుమారుడి జ‌న్మ‌దిన వేడుక‌లు

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...
- Advertisement -spot_img