Sunday, September 8, 2024

governor tamilisai

వరంగల్‌లో గవర్నర్ తమిళిసై ప‌ర్య‌ట‌న‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వరంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బుధ‌వారం నిట్‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ చేరుకున్నారు. నిట్‌లో గవర్నర్‌కు హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం వరద ముంపు ప్రాంతాల‌ను ప‌రిశీలిస్తున్నారు.

రేపు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై రాక‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ బుధవారం న‌గ‌రానికి రానున్నారు. వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇటీవ‌ల వ‌ర్షాల‌తో ముంపున‌కు గురైన ప‌లు ప్రాంతాలు సంద‌ర్శించి, బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్నారు. ఈ మేర‌కు అధికారులు త‌గిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img