Saturday, July 27, 2024

రేపు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై రాక‌

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ బుధవారం న‌గ‌రానికి రానున్నారు. వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇటీవ‌ల వ‌ర్షాల‌తో ముంపున‌కు గురైన ప‌లు ప్రాంతాలు సంద‌ర్శించి, బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్నారు. ఈ మేర‌కు అధికారులు త‌గిన ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img